Monday, March 25, 2019

ఏపీ, తెలంగాణ చిచ్చు..! పట్టు సడలిందా డాటా చోరీ కేసు?

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయాక.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చిచ్చు రేగుతూనే ఉంది. ప్రతిసారి ఏదో ఒక అంశంలో రెండింటి మధ్య వివాదం రాజుకుంటోంది. వివాదస్పద అంశాల్లో పైచేయి సాధించే విధంగాటీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. అయితే పలు వివాదాలు అలా వేడెక్కుతున్నాయో లేదో ఇలా చల్లారిపోతున్నాయి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0Nd5v

Related Posts:

0 comments:

Post a Comment