ఢిల్లీ : ఎన్నికలకు ముందే బీజేపీ బోణీ కొట్టింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎలక్షన్లు జరగకుండానే ఎమ్మెల్యేలుగా గెలిచారు. బోణీ ఏంటి..? ఎన్నికలు జరగకుండానే ఈ ఫలితాలేంటని ఆశ్చర్యపోతున్నారా?.. మీరు చదివింది నిజమే. ఎన్నికలు జరగకుండానే బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు అదృష్టవంతులయ్యారు. కాలం కలిసొచ్చి ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్యేలు అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UgXCZP
ఎన్నికలకు ముందే గెలుపు బోణీ కొట్టిన బీజేపీ..! ఎలా అంటారా?
Related Posts:
కమల్ పార్టీ గూటికి శరత్ కుమార్: పోటీలో రాధిక, లారెన్స్: సరికొత్త ఈక్వేషన్స్: అన్నీ కలిసొస్తేచెన్నై: అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో.. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. సరికొత్త ఈక్వేషన్లు పుట్టుకొస్తోన్నాయి. భారతీయ జనతా ప… Read More
ఆసక్తికరంగా విజయవాడ కార్పోరేషన్ పోరు- వంశీని రంగంలోకి దింపిన జగన్- టార్గెట్ వారేప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోరులో విజయవాడ కార్పోరేషన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వైసీపీ సర్కారు మూడు రాజధానుల నిర్ణయం తర్వాత ఈ … Read More
టీడీపీ మాజీ ఎంపీ కుమారుడు ఆత్మహత్యాయత్నం?: ఆసుపత్రిలో వెంటిలేటర్పైఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏలూరు లోక్సభ మాజీ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం అర్థరాత… Read More
Marriage: గంట ముందు పెళ్లి కొడుక్కి గంటకొట్టి చెక్కేసిన పెళ్లికూతురు, బ్యూటీపార్లల్, చింపేసి !చెన్నై/ మదురై: పెద్దలు కుదుర్చిన పెళ్లికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. అసలే పెద్దలు నిశ్చియించిన పెళ్లి గ్రాండ్ గా జరిపించాలని అమ్మాయి కుటుంబ సభ్యు… Read More
ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ ..చర్యలు తీసుకోవాలని ఎస్ఈసికి చంద్రబాబు లేఖఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచార హోరు పెంచాయి. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న ఈ ఎన్నికలలో అధికార పార్టీ … Read More
0 comments:
Post a Comment