రెండు రోజల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రకటించిన మిషన్ శక్తి ప్రకటన దుమారం రేపుతోంది.మోది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘీంచారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ,సిపిఎమ్పార్టీలు ఈసి కి ఫిర్యాదు చేశాయి.దీంతో ఆ మోది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘీంచారా లేదా అనే అంశాన్ని నేడు ఈసి తేల్చనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JOKjfm
మిషన్ శక్తి ప్రకటనపై ఈసీ నిర్ణయం
Related Posts:
26/11 ముంబై బాంబు పేలుళ్ళ మాస్టర్ మైండ్ ఆచూకీ కోసం ... యూఎస్ 5 మిలియన్ డాలర్ల భారీ రివార్డుముంబైలో టెర్రరిస్టులు మారణహోమం సృష్టించిన 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అమెరికా ఆ గాయాలను మరిచిపోలేదు. ముంబై టెర్రరిస్టుల మారణహోమంలో యూఎస్ కు చెందిన … Read More
తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తథ్యం.. గ్రేటర్ క్యాంపెయిన్లో బండి సంజయ్ సంచలనంతెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యం అని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతితో కురుకుపోయింద… Read More
Coal Scam: కూల్ గా సీబీఐ దాడులు, నాలుగు రాష్ట్రాలు, 45 ప్రాంతాలు, శనివారం 70 ఎంఎం సినిమా, పాపం !కోల్ కత్తా/ లక్నో/ పాట్నా/ జార్ఖండ్: బోగ్గు స్కామ్ కేసుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు 70 MM సినిమా చూపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, జ… Read More
రేపు సాయంత్రం 6గంటల వరకే ఎన్నికల ప్రచారం .. డెడ్ లైన్ చెప్పిన ఈసీ .. పీక్స్ కి చేరిన ప్రచారాలుగ్రేటర్ ఎన్నికల ప్రచారం 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాలలో… Read More
రూ. కోటి గెలిస్తే మొత్తం కోటి వస్తుందా.. రియాల్టీ షోలో విజేతకు నిజంగా అందే మనీ ప్రైజ్ ఎంత..?కౌన్ బనేగా కరోడ్ పతి.. అమితాబచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షోను దేశవ్యాప్తంగా చాలామంది ఫాలో అవుతారు. అయితే ఈ షోలో విజేతగా నిలిచిన వారికి … Read More
0 comments:
Post a Comment