రెండు రోజల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రకటించిన మిషన్ శక్తి ప్రకటన దుమారం రేపుతోంది.మోది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘీంచారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ,సిపిఎమ్పార్టీలు ఈసి కి ఫిర్యాదు చేశాయి.దీంతో ఆ మోది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘీంచారా లేదా అనే అంశాన్ని నేడు ఈసి తేల్చనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JOKjfm
మిషన్ శక్తి ప్రకటనపై ఈసీ నిర్ణయం
Related Posts:
ఫ్రెండ్లీగా ఉంటూనే తప్పుచేస్తే సహించొద్దని పోలీసులకు సూచన..! ఒంగోలులో రేప్ ఘటనపై ఆరా తీసిని జగన్..అమరావతి/హైదరాబాద్ : శాంతిభద్రతల మెరుగుదలకు మొదటి ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించడమే తమ ల… Read More
మరో చిన్నారిని మింగిన బోరుబావి..కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యంవిడమలూరు : పైప్లైన్ కోసం తవ్విన కందకం చిన్నారి ఊపిరి తీసింది. మరో చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. నెల్లూరు జిల్లా విడమలూరు కందకంలో పడి సుష్మిత విగతజీవ… Read More
వీడియో వైరల్ : ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు..చెలరేగిన మంటలుబెర్లిన్ : జర్మనీ గగనతలంలో రెండు యుద్ధ విమానాలు ఢీకొన్నాయి. జర్మనీ ఎయిర్ఫోర్స్కు చెందిన ఈ యుద్ధ విమానాలు ఢీకొన్న తర్వాత అందులోని పైలట్లు సురక్షితంగా… Read More
టీవీ షోను అనుకరిస్తూ... ఉరిపెట్టుకుని మృత్యువాత పడిన 12ఎళ్ల బాలిక...!టీవీ షోను అనుకరిస్తూ ఓ పన్నేండేళ్ల బాలిక మృత్యువాత పడింది.. టీవీలో వస్తున్నట్టు అక్టింగ్ చేస్తూ.. ఇతర పిల్లలను బయపెట్టబోయింది...అయితే అది హర్రర్ షో కా… Read More
ఏపి ప్రభుత్వానికి 100 రోజుల సమయం ... మంచి చేస్తే స్వాగతిస్తాం...పవన్ కళ్యాణ్...ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తామని ప… Read More
0 comments:
Post a Comment