హైదరాబాద్ : టెక్నాలజీ మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తోంది. ఒక్క క్లిక్ లోనే సమస్త సౌకర్యాలు అందుబాటులోకి తెస్తోంది. ఇది నాణేనికి ఒకవైపైతే మోడ్రన్ టెక్నాలజీ మనిషి కష్టాలు మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో భద్రత అనేది లేకుండా చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు సాధారణ వ్యక్తుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HvrDiR
మల్టీ నేషనల్ కంపెనీని నిలువునా ముంచిన సైబర్ నేరగాడు
Related Posts:
ప్రజాస్వామ్య దేశాల్లో పడిపోయిన భారత్ ర్యాంకు.. ఆందోళనలు, నిరసనలే కారణంఢిల్లీ: ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ ర్యాంకు ప్రపంచదేశాలతో పోలిస్తే 10 స్థానాల కిందకు పడిపోయింది.ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ 51వ స్థానంలో నిల… Read More
అటునుంచి నరుక్కొస్తున్న టీడీపీ.. సీఎం, స్పీకర్ను టార్గెట్ చేస్తూ.. దాడులు, బెదిరింపులపై ఫిర్యాదు..వైసీపీ సర్కారును, సీఎం జగన్ ను ఇరుకున పెట్టడానికి తనకున్న అన్ని ఆప్షన్లను వాడుకుంటోంది ప్రతిపక్ష టీడీపీ. మూడు రాజధానుల వ్యవహారంలో మండలిలో చుక్కలుచూపిం… Read More
పాలన వికేంద్రీకరణ: కర్నూలులో హైకోర్టు: పార్టీ ఉద్దేశం అదే: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!అమరావతి: ఏపీ వికేంద్రీకరణ బిల్లు అంశంపై శాసనమండలి వేదికగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తన వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. వికేంద్రీకరణ చట్టంపై చర్చ సంద… Read More
ఇంట్రెస్టింగ్: ట్యాక్స్, సెస్ మధ్య తేడా ఏంటీ..?ట్యాక్స్ అంటే పన్ను, సెస్ అంటే సుంకం.. వినడానికి ఒకేలా ఉన్న కానీ వీటి మధ్య సారుప్యత ఉంది. ట్యాక్స్ అంటే ఓ వ్యక్తి ఆదాయంలో చెల్లించాల్సిన భాగం, ఇది ప్ర… Read More
నా భర్త కామాంధుడు: అమ్మాయిలు, ఆంటీల మీద కన్ను పడిందంటే కసితో సర్వనాశనం, టిక్ టాక్, భార్య!చెన్నై/ కడలూర్: తన భర్త కామంతో రగిలిపోతున్నాడని, కసితో అతని కన్ను అమ్మాయిలు, ఆంటీల మీదపడి వారు సర్వనాశనం అవుతున్నారని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలన… Read More
0 comments:
Post a Comment