Sunday, May 3, 2020

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: నేటి నుంచి మూడు రోజుల పాటు: వారికి మాత్రమే: పోటెత్తిన బస్‌స్టేషన్

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వరుసగా మూడోదశ లాక్‌డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం వలస కార్మికులు, దినసరి వేతన కూలీలను వారి స్వస్థలాలకు చేర్చుతోంది. రాజధాని బెంగళూరు నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలకు బస్సులను నడిపిస్తోంది. రెండు రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. వలస కూలీలను తరలించడాన్ని మరో మూడు రోజుల పాటు కొనసాగించబోతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yq89sG

Related Posts:

0 comments:

Post a Comment