బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వరుసగా మూడోదశ లాక్డౌన్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం వలస కార్మికులు, దినసరి వేతన కూలీలను వారి స్వస్థలాలకు చేర్చుతోంది. రాజధాని బెంగళూరు నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలకు బస్సులను నడిపిస్తోంది. రెండు రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. వలస కూలీలను తరలించడాన్ని మరో మూడు రోజుల పాటు కొనసాగించబోతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yq89sG
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: నేటి నుంచి మూడు రోజుల పాటు: వారికి మాత్రమే: పోటెత్తిన బస్స్టేషన్
Related Posts:
ప్రజావేదికపై రాద్దాంతం ఎందుకో.. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి.. టీడీపీ నేతలకు విజయసాయి రెడ్డి చురకలుఅమరావతి : టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ రోజురోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్దంతో మరింత వేడి రాజేస్తున్నారు. తాజాగా ప్రజావేదిక అంశం రెండ… Read More
మందేశారు.. చిందేశారు.. పబ్ నుంచి బయటకొస్తూ..బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో పబ్కు వెళ్లి ఎంజాయ్ చేసిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. పబ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో సెకండ్ ఫ్… Read More
ఉపాధి హమీ పథకంలో భేష్.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు అగ్రస్థానంహైదరాబాద్ : మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ - ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రాష్ట్రాల వారీగా ర్యాంకులు విడుదల చేసింది కేంద్ర … Read More
అమ్మఒడి పథకం కేవలం ప్రభుత్వ స్కూళ్లకు కాదు.. వివరణ ఇచ్చిన సీఎం జగన్..కానీ అందులో కూడా మరో మెలికఅమ్మఒడి పథకంపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందా అన్న మీమాంస నెలకొంది. అయితే ఇలాంటి అపోహలకు సీఎం కార్యాలయం స్పష్ట… Read More
మతస్వేచ్ఛపై అమెరికా రిపోర్టును ఖండించిన భారత్..ఇంతకీ రిపోర్టులో ఏముంది..?అమెరికా భారత్ల మధ్య ఇప్పటికే కాస్త వాణిజ్యపరంగా దూరం పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఇచ్చిన ఓ రిపోర్టు ఇప్పుడు ఇరుదేశాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్త… Read More
0 comments:
Post a Comment