Wednesday, April 10, 2019

ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ శాతంపై ఆందోళన..వలస పోయిన వారు ఓట్లు వేసేందుకు వస్తారా ?

తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నదాతలను కుదేలు చేసింది. గ్రామాలకు గ్రామాలనే ఖాళీ చేసి వెళ్ళిపోయేలా చేసింది. కరవు రక్కసి కరాళ నృత్యం చేసిన చేసిన గ్రామాల్లో ప్రజలు పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస పోయారు. అలా వలస పోయిన గ్రామస్తులను ఎన్నికల సందర్భంగా తిరిగి ఊర్లకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు నేతలు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X2oJWt

Related Posts:

0 comments:

Post a Comment