హైదరాబాద్ : నగరంలో ఓ మహిళ మహిసాసుర మర్థిని అవతారం ఎత్తింది. తెలగిస్తే ఆడది అబల కాదు శక్తి స్వరూపిణి అని నిరూపించింది. వేధింపులే కాకుండా సభ్యసమాజం సిగ్గు పడే పనులు చేయమని ఒత్తిడి తెస్తున్నందుకు ఆగ్రహంతో ఉగ్రరూపం దాల్చింది. భర్త అని కూడా కనికరం చూపకుండా ప్రాణాలు తోడేసింది. అత్యంత దారుణమైన ఈ ఘటన జగద్గిరిగుట్ట
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X0VNhr
ఏడు పెళ్లిళ్లు..! భార్యలకు ఏడు చెరువుల నీళ్లు తాగించాడు..! ఏడో భార్య చేతిలో కుక్క చావు చచ్చాడు..!!
Related Posts:
ఇరాన్ అణుశక్తి పితామహుడి హత్య.. బుల్లెట్ల వర్షం కురిపించిన ఉగ్రవాదులు...ఇరాన్ అణుశక్తి పితామహుడు మోసెన్ ఫఖ్రీజాదేహ్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారు. శుక్రవారం(నవంబర్ 27) ఆయన ప్రయాణిస్తున్న కారుపై టెహ్రాన్ సమీపంలో ఉగ్రవాదులు … Read More
Coal Scam: కూల్ గా సీబీఐ దాడులు, నాలుగు రాష్ట్రాలు, 45 ప్రాంతాలు, శనివారం 70 ఎంఎం సినిమా, పాపం !కోల్ కత్తా/ లక్నో/ పాట్నా/ జార్ఖండ్: బోగ్గు స్కామ్ కేసుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు 70 MM సినిమా చూపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, జ… Read More
26/11 ముంబై బాంబు పేలుళ్ళ మాస్టర్ మైండ్ ఆచూకీ కోసం ... యూఎస్ 5 మిలియన్ డాలర్ల భారీ రివార్డుముంబైలో టెర్రరిస్టులు మారణహోమం సృష్టించిన 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అమెరికా ఆ గాయాలను మరిచిపోలేదు. ముంబై టెర్రరిస్టుల మారణహోమంలో యూఎస్ కు చెందిన … Read More
రూ. కోటి గెలిస్తే మొత్తం కోటి వస్తుందా.. రియాల్టీ షోలో విజేతకు నిజంగా అందే మనీ ప్రైజ్ ఎంత..?కౌన్ బనేగా కరోడ్ పతి.. అమితాబచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షోను దేశవ్యాప్తంగా చాలామంది ఫాలో అవుతారు. అయితే ఈ షోలో విజేతగా నిలిచిన వారికి … Read More
తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తథ్యం.. గ్రేటర్ క్యాంపెయిన్లో బండి సంజయ్ సంచలనంతెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యం అని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతితో కురుకుపోయింద… Read More
0 comments:
Post a Comment