Sunday, March 17, 2019

నేను బతికే ఉన్నాను ఆరోగ్యంగానే ఉన్నా: పుల్వామా దాడులను కొనియాడిన మసూద్

పాకిస్తాన్ : గతకొద్దిరోజుల క్రితం జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ అనారోగ్యంతో మృతి చెందారనే వర్తా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇలాంటి పుకార్లకు చెక్ పెడుతూ తాను బతికే ఉన్నానని, క్షేమంగా ఆరోగ్యకరంగా ఉన్నానని జైషే మహ్మద్ మాతృపత్రిక అల్‌ఖలామ్‌లో ఓ కాలమ్ ద్వారా తెలియజేశాడు. ఈ నెల మొదటివారంలో మసూద్ అజార్ మృతి చెందాడంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hr4QVh

Related Posts:

0 comments:

Post a Comment