డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్ లో వెలసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాలు. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మూతపడ్డ ఆ ఆలయాల తలుపులు ఈ ఏడాది మేలో తెరచుకోబోతున్నాయి. మే 9న కేదార్ నాథ్, 10న బద్రీనాథ్ ఆలయాల తలుపులు తెరవాలని ఆలయ కమిటీ ఇదివరకే నిర్ణయం తీసుకుంది. దీనితో- ఇక చార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPTaMU
ముఖేష్ అంబాని కుమారుడు అనంత్ కు ఆ పదవి ఇవ్వడంపై ఆంతర్యమేంటో?
Related Posts:
2 సెట్లు కనిపించకున్నా ఫర్లేదు : పరీక్ష తేదీల్లో మార్పులేదు, ఎలా నిర్వహిస్తామంటే ?హైదరాబాద్ : వరంగల్లో ఇంటర్ కొశ్చన్ పేపర్ మాయమవడంతో విద్యార్థులు ఆందోళన చెందొద్దని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం … Read More
తానా సభలకు వాషింగ్టన్ డీసీ ముస్తాబు..! ప్రముఖులకు అందుతున్న ఇన్విటేషన్లు..!!హైదరాబాద్: అమెరికాలో తెలుగు పండుగల సీజన్ మొదలైంది. అందుకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు అందుతున్నాయి. మూడు రోజుల పాటు వీనుల విందుగా జరిగే… Read More
అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం కసరత్తు..! ఏపీలో పెరిగితే జగన్ చరిత్రకారుడే..!!ఢిల్లీ/అమరావతి: జగన్ ప్రభుత్వం అసాద్యాన్ని సుసాద్యం చేసేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏ… Read More
చంద్రబాబు ఫోన్! ఉలకని, పలకని కేశినేని నాని!విజయవాడ: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరువాత కూడా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి గళం, అసంతృప్తి సెగలు బహిర్గమౌతూనే ఉన్నాయి. అలకలు, … Read More
టీటీడీ ఛైర్మన్..ఈవోలుగా వారికే అవకాశం: రమణ దీక్షితులకు పోస్టింగ్: జగన్ కసరత్తు..!ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..కొత్త ఈవో నియామకం పైన దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన బోర్డులో ఎవరికి అవకా… Read More
0 comments:
Post a Comment