నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా వుంది ఏపీలోని కొందరు నాయకుల పరిస్థితి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే చోటు చేసుకుంటున్న చిత్ర విచిత్రాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని పార్టీల్లో జంప్ జిలానీల సందడి నెలకొన్నా ఉదయం వైసీపీ లో చేరి మళ్ళీ తిరిగి సాయంత్రానికే టీడీపీ కండువా కప్పుకున్న చిత్రాలైతే ఇప్పట వరకు కనిపించలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XHBMxy
ఏపీ నాయకుల సిత్రాలు .. ఉదయం వైసీపీ తీర్ధం .. సాయంత్రానికి టీడీపీ బాట
Related Posts:
తెలంగాణలో ఫస్ట్ లోకల్ కేసు .. కేపీహెచ్బీలో మహిళకు కరోనా పాజిటివ్కరోనా భారత్ దేశంలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దేశంలో కరోనా కేసులు 300కు చేరాయి. ఇక తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 21కి చేరాయి. దీంతో త… Read More
ప్రత్యేక విమానం వీడి.. రోడ్డు మార్గం పట్టి: కారులో హైదరాబాద్కు చంద్రబాబు: జనతా కర్ఫ్యూకు జై..!అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్.. కొమ్ములు తిరిగిన దేశాధినేతలను సైతం వణికిస్తోంది. పరుగులు పెట్టిస్తోంది. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినా ఒకటిక… Read More
ఇంకా చల్లారని ఎస్ఈసి రగడ ..నిమ్మగడ్డ రమేశ్ పై నిప్పులు చెరిగిన మంత్రి బుగ్గనఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నాటి నుండి చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలుసు. ఇక తాజాగా ఎన్నికల కమీషనర్ తనకు రక్షణ లేదని కేంద్రానికి… Read More
ఒకవేళ తెలంగాణ లాక్ డౌన్ చేస్తే..? వాట్ నెక్స్ట్.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలుకరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటలకు పొడగించారు. ఆదివారం ఉదయం 6గంటల న… Read More
కరోనాపై జోక్ పేల్చిన కేసీఆర్.. అందరూ పగలబడి నవ్వేశారు...చెప్పే విషయమేదైనా ప్రజలకు వంద శాతం కమ్యూనికేట్ చేయడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. అందుకే ఆయన ప్రసంగాలకు ప్రత్యర్థులు కూడా ముగ్దలవుతారనడంలో అతిశయోక్తి లేద… Read More
0 comments:
Post a Comment