హైదరాబాద్ : డేటా దొంగతనం పై రగులతున్న వివాదం పై హైకోర్ట్ స్పందించింది. ఐటీ గ్రిడ్ సేవలు, సాంకేతిక పరిజ్ఞానం, ఫామ్ 7, ఇతర రాష్ట్రాల ప్రమేయం అనే అంశాల పట్ల లోతుగా వివారాలు కావాలని, అందుకు సమగ్ర సమాచారంతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XL86Q4
Friday, March 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment