ఢిల్లీ : ఎన్నికలకు ముందే బీజేపీ బోణీ కొట్టింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎలక్షన్లు జరగకుండానే ఎమ్మెల్యేలుగా గెలిచారు. బోణీ ఏంటి..? ఎన్నికలు జరగకుండానే ఈ ఫలితాలేంటని ఆశ్చర్యపోతున్నారా?.. మీరు చదివింది నిజమే. ఎన్నికలు జరగకుండానే బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు అదృష్టవంతులయ్యారు. కాలం కలిసొచ్చి ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్యేలు అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FMK9Qv
ఎన్నికలకు ముందే గెలుపు బోణీ కొట్టిన బీజేపీ..! ఎలా అంటారా?
Related Posts:
దళిత లోకానికి చీకటి రోజు.. బాలికపై అత్యాచారం, పోలీస్స్టేషన్లోనే యువకుడి శిరోముండనంఅమరావతి: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిపై దాడి చేయడంతోపాటు పోలీస్ స్టేషన్లోనే యువకుడికి శిరోముండనం చేయ… Read More
అమర్నాథ్ యాత్రను వదలని మహమ్మరి: ఈ ఏడాది రద్దు చేసిన బోర్డు, వర్చువల్ విధానంలో దర్శనం..కరోనా వైరస్ విజృంభించడంతో ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను కూడా రద్దు చేశారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందన యాత్రను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. మ… Read More
కోర్టుల ద్వారా టీడీపీ అడ్డుకుంటోంది - జగన్ సంచలన కామెంట్స్- గవర్నర్ ఆదేశాల వేళ ప్రాధాన్యం...ఏపీలో ఏ కార్యక్రమం చేపట్టినా విపక్ష టీడీపీ అడ్డుకుంటోందని సీఎం జగన్ పలుమార్లు ఆరోపించారు. తాజాగా ఇవాళ విజయవాడలో నిర్వహించిన వన మహోత్సవం సందర్భంగా మరోస… Read More
కరోనాపై కేసీఆర్ సమీక్ష: హైకోర్టు, మీడియా తీరుపై అభ్యంతరం.. స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారంటూ..‘‘కరోనా విషయంలో ఎవరు పడితే వాళ్లు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఒకటీ రెండూ కాదు ఇప్పటికి ఏకంగా 87 పిటిషన్లను కోర్టు స్వీకరించింది. వాటికి నిత్యం హాజరు … Read More
రూ. 35 కోట్లు బంపర్ ఆఫర్, నీతినిజాయితీకి మారుపేరు, అవునా ?, సినిమా చూపించిన సచిన్, లీగల్ నోటీసులు!జైపూర్/ న్యూఢిల్లీ: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) రామాయణం జరుగుతుంటే రాజస్థాన్ లో మాత్రం రాజకీయ హైడ్రామా రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తనకు పార… Read More
0 comments:
Post a Comment