Friday, March 29, 2019

మిషన్ శక్తి ప్రకటనపై ఈసీ నిర్ణయం

రెండు రోజల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రకటించిన మిషన్ శక్తి ప్రకటన దుమారం రేపుతోంది.మోది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘీంచారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ,సిపిఎమ్పార్టీలు ఈసి కి ఫిర్యాదు చేశాయి.దీంతో ఆ మోది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘీంచారా లేదా అనే అంశాన్ని నేడు ఈసి తేల్చనుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U2lPUE

Related Posts:

0 comments:

Post a Comment