Friday, March 29, 2019

ఏపి ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురు : ఈసి ఆదేశాలు అమ‌లు చేయాల్సిందే : ఏబి బ‌దిలీ త‌ప్ప‌దు.!

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను అమ‌లు చేయాల్సిందేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఎన్నిక‌ల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవ‌టానికి విముఖ‌త వ్య‌క్తం చేసింది. దీంతో..ఏపి ఇంట‌లిజెన్స్ డిసి ఏబి వెంక‌టేశ్వర రావు బ‌దిలీని నిలుపుద‌ల చేసిన ప్ర‌భుత్వం ఇప్పుడు బ‌దిలీ చేయ‌క త‌ప్ప‌ని ప‌రి స్థితి ఏర్ప‌డింది. ఇక‌, ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U2m0iM

Related Posts:

0 comments:

Post a Comment