Friday, March 29, 2019

సీఎం కేసిఆర్ కు సోషల్ తలనోప్పి, పెరుగుతున్న రైతు ఫిర్యాదులు

భూరికార్డుల విషయంలో తేనేతుట్టే కదిలింది, అంతా సంక్రమంగా చేశామని చెబుతున్న అధికారుల తీరు షోషల్ మిడియాలో వస్తున్న ఫిర్యాదులతో బయటపడుతున్నాయి.తాజాగా ముఖ్యమంత్రి కేసిఆర్ జోక్యంతో మంచీర్యాల జిల్లాకు చెందిన రైతు శరత్‌కు చెందిన భూవివాదం ఓక్కరోజునలో పరిష్కారం కావడంతో సోషల్ మీడియాలో ఇలాంటీ సమస్యలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి, దీంతో అధికారుల అసలు రంగు బయడుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FBYuPz

0 comments:

Post a Comment