పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ మృతితో ముఖ్యంత్రి పీటంపై పీఠముడి నెలకొంది. సీఎం రేసులో మేమున్నామంటు భాగస్వామ్యపక్షాలు బీజేపీకి సూచించడంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం తీసుకొనే నిర్ణయానికి శిరసా వహిస్తామని స్పష్టంచేశారు. దేశం గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయింది: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, కేసీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FmCc5z
కిస్సా కుర్చీకా : గోవా సీఎం క్యాండెట్ పై బీజేపీ మంతనాలు, తెరపైకి ఎంజీపీ నేత సుదీన్ అభ్యర్థితం ?
Related Posts:
ఏపీలో ఒక్కరోజే 43 మంది బలి: 400 దాటిన కరోనా మరణాలు: తగ్గని ఉధృతి: భయం కలిగించేలాఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భయం కలిగించేలా నమోదు అవుతున్నాయి. తగ్గుముఖం పట్టే మాటే పట్టనట్టుగా కరోనా విజృంభణ క… Read More
క్వారంటైన్ నరకానికి భయపడి జంప్ - పెరుగుతున్న ఘటనలు- ఇద్దరు ఎన్నారైలపై కేసులు..ఏపీలో కరోనా వ్యాప్తి ఓవైపు దారుణంగా పెరిగిపోతుండగా... మరోవైపు క్వారంటైన్లలో సదుపాయాలు ఆ మేరకు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్… Read More
విశాఖపై అష్టావక్రుడి కన్ను.. పేలుళ్లు అందుకేనన్న అనిత.. కుట్రకోణంపై లోకేశ్ భగ్గు.. సాయిరెడ్డి ట్వీట్ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం పేరును ప్రతిపాదించిన తర్వాత ఆ సిటీలో, దాని శివారు ప్రాంతాల్లో వరుసగా ప్రమాద ఘటనలు జరుగుతుండటం చర్చనీయాంశమైంది.… Read More
ఉద్వాసన పలకడంపై సచిన్ పైలట్ రియాక్షన్: ఓడించలేరంటూ: ట్విట్టర్ అకౌంట్ బయోలో మార్పులుజైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో చెలరేగిన సంక్షోభ తుఫాన్.. ఎలాంటి అనూహ్య పరిణామాలను మిగల్చలేదు. కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస… Read More
సీఎం జగన్ కు ఎంపీ రఘురామ మరో లేఖ.. రూ.1000కోట్లు ఏమయ్యాయంటూ ఆరా..అధికార వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో చర్యకు ఉపక్రమించారు. జగన్ పార్టీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, మీరే … Read More
0 comments:
Post a Comment