పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ మృతితో ముఖ్యంత్రి పీటంపై పీఠముడి నెలకొంది. సీఎం రేసులో మేమున్నామంటు భాగస్వామ్యపక్షాలు బీజేపీకి సూచించడంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం తీసుకొనే నిర్ణయానికి శిరసా వహిస్తామని స్పష్టంచేశారు. దేశం గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయింది: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, కేసీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FmCc5z
కిస్సా కుర్చీకా : గోవా సీఎం క్యాండెట్ పై బీజేపీ మంతనాలు, తెరపైకి ఎంజీపీ నేత సుదీన్ అభ్యర్థితం ?
Related Posts:
వైసీపీ ఎమ్మెల్యేలకు బాలయ్య కౌంటర్..! అవాక్కయిన అదికార పక్షం..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతో హుందాగా వ్యవహరించారు. ఎప్పుడూ ముక్కు మీద కోపంతో, ఆవేశంతో ఏం మాట్లడతరో అర్థ… Read More
హ్యూమన్ టచ్ పోయింది: చంద్రబాబు కోటరీ..ఆర్టీజీఎస్ ఓడించాయి: నేతల నోట నిప్పు లాంటి నిజాలు..!తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి గురించి ముందే అంచనా వేసామని పార్టీ నేతలు కుండ బద్దలు కొట్టారు. తమకు వాస్త వాలు చెప్పే అవకాశం ఇవ్వలేదని వాపోయార… Read More
డాక్టర్లతో సమ్మె విరమింపజేయండి: మమతకు కోల్కతా హైకోర్టు సూచనపశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్లో డాక్టర్ల సమ్మె ఉదృతం అవుతుండటంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నం చేయాలంటూ ఇటు కేంద్రప్రభుత్వంతో పాటు పలువురు ప… Read More
బ్యాడ్ ఐడియా: ఢిల్లీ మెట్రోలో వారికి ఉచిత ప్రయాణం కల్పించడం సరికాదన్న శ్రీధరన్ఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడం అనేది మంచి ఐడియా కాదని అన్నారు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ మాజీ చీఫ్ శ్రీధరన్. ఈ విషయాన్న… Read More
ఆఫీస్ లో నీళ్లు రావట్లేదు..! ఇక ఇంటి దగ్గర నుండి పనిచేయాలని ఐటీ ఉద్యోగులకు ఆదేశాలు..!!చెన్నై/హైదరాబాద్ : సముద్ర మద్యలో ఉన్నా దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు లేదని ఓ మహానుభావుడు పాట రూపంలో అద్బుతంగా చెప్పాడు. ఇప్పుడు చెన్నైలో అవే పరిస్థి… Read More
0 comments:
Post a Comment