జైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో చెలరేగిన సంక్షోభ తుఫాన్.. ఎలాంటి అనూహ్య పరిణామాలను మిగల్చలేదు. కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీని చీల్చడానికి పార్టీ సీనియర్ నేత, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పైగా ఎదురు తిరిగాయి. తనకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZsKOBz
Tuesday, July 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment