అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భయం కలిగించేలా నమోదు అవుతున్నాయి. తగ్గుముఖం పట్టే మాటే పట్టనట్టుగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఒక ఎత్తు కాగా..అంతకంతకూ మరణాలు నమోదు అవుతుండటం మరో ఎత్తుగా మారింది. ఇటీవలే 37 మంది కరోనా బారిన పడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DIhMW8
Tuesday, July 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment