అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భయం కలిగించేలా నమోదు అవుతున్నాయి. తగ్గుముఖం పట్టే మాటే పట్టనట్టుగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఒక ఎత్తు కాగా..అంతకంతకూ మరణాలు నమోదు అవుతుండటం మరో ఎత్తుగా మారింది. ఇటీవలే 37 మంది కరోనా బారిన పడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DIhMW8
ఏపీలో ఒక్కరోజే 43 మంది బలి: 400 దాటిన కరోనా మరణాలు: తగ్గని ఉధృతి: భయం కలిగించేలా
Related Posts:
చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి రారా ? రానివ్వడం లేదా ? ఏ జరుగుతోంది ?కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు కలిసి పనిచేయడం చూస్త్తూనే ఉన్నాం. కలిసి పనిచేసే అవకాశం ఉన్నా లేకపోయినా కనీస… Read More
Lockdown: కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్, డ్యూటీ చెయ్యరా మొగుడా అంటే, మందు పార్టీ !బెంగళూరు/ చిత్రదుర్గ: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ పుణ్యామా అంటూ గత 40 రోజుల నుంచి లిక్కర్ షాప్ లు బంద్ కావడంతో మందుబాబులు మద్యం కోసం వెంపర్లాడుతు… Read More
ఏపీలో మద్యం ధరలు పెంచటానికి రీజన్ చెప్పిన సీఎం జగన్ .. ఏం చెప్పారంటేకేంద్రం ఇచ్చిన సడలింపుల నేపధ్యంలో వైన్స్ షాపులు తెరవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువగా మారాయి . కరోనా ప్రబలటానికి … Read More
లిక్కర్ ఫ్రెండ్లీ స్టేట్: కరోనా వేళ ఇలాంటి దారుణాలా?: జగన్కు పవన్ కళ్యాణ్ చురకలుఅమరావతి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఏపీ సర్కారు మద్యం దుకాణాలు తెరవడంపై నలువైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కేసులు భారీగా… Read More
చంద్రబాబు మారడంతే... బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా ? : విజయసాయి ఫైర్వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు . ఏపీలో లిక్కర్ షాపులు తెరవతంతో జనాలు ఎగబడుతున్న తీరుపై టీడీపీ విమర్శల వర్షం కురిపిస్తుంద… Read More
0 comments:
Post a Comment