Tuesday, March 19, 2019

టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే: తెలంగాణలో కొనసాగుతున్న కారుజోరు...దక్షిణాదిలో పెరిగి బీజేపీ ఓటుశాతం

ఎన్నికలవేళ సర్వేల హోరు సాగుతోంది.తాజాగా ప్రముఖ జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ వీఎంఆర్ సంయుక్త సర్వే తన ఫలితాలను బయటపెడుతూ వాటిపై విశ్లేషణ చేసింది. గతంలో అంటే జనవరిలో ఇదే ఛానెల్ విడుదల చేసిన సర్వేలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వఏర్పాటుకు కొన్ని సీట్లు తక్కువగా వస్తాయంటూ పేర్కొంది. అయితే తాజాగా చేసిన సర్వే ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OdNhZt

Related Posts:

0 comments:

Post a Comment