న్యూఢిల్లీ: అయోధ్య కేసును సుప్రీం కోర్టు ఈ మంగళవారం (జనవరి 29)వ తేదీన చేపట్టడం లేదు. కేసును విచారించాల్సిన ఐదుగురు జడ్జిల్లో ఓ జడ్జి అందుబాటులో ఉండటం లేదు. దీంతో మంగళవారం నాడు ఈ కేసుపై విచారణ ప్రారంభం కావడం లేదని సుప్రీం కోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ ఆదివారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. అయిదుగురు సభ్యులతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sPm0Cs
అయోధ్య కేసు: 29న జరగాల్సిన విచారణ వాయిదా, కారణమిదే, మాకు అప్పగిస్తే 24గం.ల్లో తేల్చేస్తాం: యోగి
Related Posts:
కరోనా: ఫుడ్ హెల్ప్లైన్ నంబర్గా కర్ణాటక ఐపీఎస్ మొబైల్..? రోజుకు 100 కాల్స్, 4 వేల మంది ఆకలితీర్చిన.అసలే కరోనా టెన్షన్.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్.. ఎక్కడివారు అక్కడే నిర్బంధం. ఈ సమయంలో వలస కూలీలను ఆయా ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. ఆహారం కావాలలంటే ఈ నంబర… Read More
పేదల ఇళ్ల స్ధలాల కేటాయింపులో కుల రాజకీయం - రాయదుర్గం తహసీల్దార్ సస్పెన్షన్ఏపీలో సంక్షేమ పథకాలను కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా వర్తింపచేస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా అక్కడక్కడా అధికారులు, అధికార పార్టీల నేతల కారణం… Read More
Super Pink Moon 2020: తేదీ, టైమ్ ఇదే, ఇండియాలో ఈ అద్భుతం ఎలా చూడాలంటే?న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో దేశంలోని ప్రజలంతా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ఆవరణలోనే ఒక ఆసక… Read More
కరోనా: మోదీకి మామూలు షాకివ్వలేదుగా.. ‘5పాయింట్ల’తో సోనియా దాడి.. లాక్డౌన్పైనా కాంగ్రెస్ భిన్నవాదనమామూలుగా అయితే ఆయన ఎవరిమాట వినరు. ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మితే ఎలాంటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడరు. పెద్ద నోట్ల రద్దు కావొచ్చు, పాకిస్తాన్ పై సర్జ… Read More
ఉమ్మెత్త కాయల ద్రావణం తాగితే కరోనా రాదని ..ప్రాణం మీదకు తెచ్చుకున్న చిత్తూరు వాసులుకరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపటమే కాదు ప్రజల్లో పలు మూఢ నమ్మకాలకు కేంద్రంగా మారుతుంది . ఏపీలో కరోనా మహమ్మారి విషయంలో రోజుకో పుకారు ప్రబలుతుంది. కరో… Read More
0 comments:
Post a Comment