న్యూఢిల్లీ: అయోధ్య కేసును సుప్రీం కోర్టు ఈ మంగళవారం (జనవరి 29)వ తేదీన చేపట్టడం లేదు. కేసును విచారించాల్సిన ఐదుగురు జడ్జిల్లో ఓ జడ్జి అందుబాటులో ఉండటం లేదు. దీంతో మంగళవారం నాడు ఈ కేసుపై విచారణ ప్రారంభం కావడం లేదని సుప్రీం కోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ ఆదివారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. అయిదుగురు సభ్యులతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sPm0Cs
అయోధ్య కేసు: 29న జరగాల్సిన విచారణ వాయిదా, కారణమిదే, మాకు అప్పగిస్తే 24గం.ల్లో తేల్చేస్తాం: యోగి
Related Posts:
ఒక హిందువుగా మసీదుకు వెళ్లబోనన్న యోగి - టోపీ ధారణ సెక్యూలరిజమా? - యూపీ సీఎం వ్యాఖ్యలపై దుమారంఒక హిందువుగా, అందునా యోగిగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మసీదు ప్రారంభోత్సవానికి వెళ్లబోనంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు పె… Read More
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి మళ్లీ అరెస్ట్: అలా చేస్తే వైసీపీలో చేరతానంటూ సంచలనంఅనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి మళ్లీ అరెస్టయ్యారు. అట్రాసిటీ కేసులో వారిని తాడిపత్రి పోలీసులు శుక్ర… Read More
చైనా తిక్క కుదిర్చే నిర్ణయం... తగ్గేది లేదంటున్న భారత్... సరిహద్దు వివాదంపై కీలక అప్డేట్...తూర్పు లదాఖ్లోని 1597 కి.మీ పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక బలగాలను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. తూర్పు లదాఖ్లో చైనా… Read More
Nude video: కొడుకుతో సిగ్గుమాలిన పని చేసింది, సుప్రీం కోర్టులో చివాట్లు, ఏమనుకుంటున్నావ్, నో బెయిల్న్యూఢిల్లీ/ కొచ్చి/ కేరళ: కన్న బిడ్డలతో (ఎదుగుతున్న కొడుకు, కూతురు) అర్దనగ్నంగా శరీరం మీద వాటర్ పెయింటింగ్ వేయించుకుని ఆ వీడియోను బాడీ ఆర్ట్స్ అండడ్ ప… Read More
ఏపీలో 2లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు... కొత్తగా 10,171 మందికి వైరస్...ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 10,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,960… Read More
0 comments:
Post a Comment