అమరావతి: దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన తనయుడు హితేష్ చెంచురాం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు వేర్వేరుగా స్పందించారు. దగ్గుబాటి, చంద్రబాబు మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హితేష్ వైసీపీలో చేరడంపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B18oJ1
జగన్ పార్టీలోకి దగ్గుబాటి, చంద్రబాబు నిప్పులు: 'బీజేపీ-వైసీపీ జాయింట్ వెంచర్ తేలిపోయింది'
Related Posts:
బిగ్ రిలీఫ్: కరోనాకు గ్లూకోజ్ పౌడర్ -DRDO తయారీ 2-DG డ్రగ్కు డీసీజీఐ అనుమతి -ఆక్సిజన్ అసరం ఉండదుదేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 4092మందిని కొవిడ్ బలితీసుకోగా, కొత్తగా 4.03లక్షల కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిం… Read More
కాంగ్రెస్ వలస నేతకు పీఠం: ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రిగా అనూహ్య పేరు: సిట్టింగ్ సీఎంకు నో ఛాన్స్న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ.. రెండు చోట్ల మినహా మిగిలిన రాష్ట్రాల్లో … Read More
బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా: సీఎంగా ఆరోగ్యశాఖ మంత్రికి లైన్ క్లియర్: కాస్సేపట్లో డిక్లేర్గువాహటి: అస్సాంలో పెను రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించినట్టే- ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీన… Read More
ఫలిస్తోన్న లాక్డౌన్ వ్యూహం: కరోనా పాజిటివిటీలో 12% క్షీణత: 17 వరకు పొడిగింపున్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి లాక్డౌన్ను పొడిగించింది అక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇది నాలుగోసారి. ప్రాణాంతక కరోనా వ… Read More
చంద్రబాబు ఇంటికి కర్నూలు పోలీసులు -‘ఎన్440కే కరోనా వేరింట్’పై నోటీసులు -సీఎం జగన్కు సిగ్గులేదంటూఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి చుట్టూ రాజకీయాలు మరింత ముదిరాయి. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రతిపక్ష టీడీపీ విష ప్రచారాలు చేస్తోందన్న అధికార వైసీపీ ఈ మేరక… Read More
0 comments:
Post a Comment