Monday, January 28, 2019

జగన్ పార్టీలోకి దగ్గుబాటి, చంద్రబాబు నిప్పులు: 'బీజేపీ-వైసీపీ జాయింట్ వెంచర్ తేలిపోయింది'

అమరావతి: దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన తనయుడు హితేష్ చెంచురాం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు వేర్వేరుగా స్పందించారు. దగ్గుబాటి, చంద్రబాబు మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హితేష్ వైసీపీలో చేరడంపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B18oJ1

Related Posts:

0 comments:

Post a Comment