టిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కెసిఆర్ లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని నిర్ణయించుకున్న కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలకు ముగ్గురికి షాక్ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జోరుగా జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TmXvaG
ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ షాక్ ... ఎందుకంటే
Related Posts:
షాకింగ్: ట్రంప్ ఆరోపణలు నిజమే -ఆధారాలతో విజిల్ బ్లోయర్లు -డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ అక్రమాలంటూఅమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయలంటూ ఆరోపణలు చేస్తోన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్… Read More
మరో బాలీవుడ్ నటుడు అనుమానాస్పద మృతి...సుశాంత్ మృతి ఘటన నుంచి తేరుకోకముందే..!బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మరో బాలీవుడ్ నటుడు అనుమానాస్పద పరిస్థితుల్లో అతని గదిలో మృతి చెందాడు. ఆసిఫ్ బస… Read More
విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన విశాఖ ఎమ్మెల్యేలు- పిలిపించి క్లాస్ పీకిన జగన్విశాఖలో భూములు, నాడు-నేడు పనుల వ్యవహారాల్లో నెలకొన్న విభేధాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న విజయస… Read More
ఆ క్రిమినల్ కేసు కొట్టేయండి: హైకోర్టులో రఘునందన్ రావు క్వాష్ పిటిషన్హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అనూహ్య విజయం సాధించి ఎమ్మెల్యే అయిన బీజేపీ నేత రఘునందన్ రావు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఉ… Read More
నర్సు కిరాతకం: సినీ ఫక్కీలో 8 మంది శిశువుల హత్య -మరో 10మందినీ -చీమకు కూడా హాని చేయదుఅది సిటీలోనే ప్రముఖ ఆస్పత్రి. ప్రసూతి వైద్యానికి, నవజాత శిశువుల విభాగానికి పెట్టింది పేరు. నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు, రకరకాల ఇబ్బందులతో బాధపడే శిశు… Read More
0 comments:
Post a Comment