టిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కెసిఆర్ లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని నిర్ణయించుకున్న కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలకు ముగ్గురికి షాక్ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జోరుగా జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TmXvaG
ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ షాక్ ... ఎందుకంటే
Related Posts:
ముగిసిన మూడో, చివరి పంచాయతీ ఎన్నికలు: టీఆర్ఎస్ మద్దతుదారులదే హవా!హైదరాబాద్: తెలంగాణలో మూడో దశ, తుది పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. చివరి విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3529 పంచాయతీల్లో ఓటర్లు తమ … Read More
అగస్టావెస్ట్లాండ్ కేసు: మోడీ కృషి వల్లే భారత్కు క్రిస్టియన్ మైఖేల్ అన్న యూఏఈ దౌత్యవేత్తఅగస్టావెస్ట్లాండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ను భారత్కు రప్పించడంలో ప్రధాని మోడీ కృషి ఎంతో ఉందని కొనియా… Read More
ఒకే కుటుంబం..! నాలుగు జెండాలు..! ఏపిలో విచిత్ర రాజకీయాలు..!!అమరావతి : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఆదిపత్యం, అదికారం కోసం నాయకులు చేయని విన్యాసాలు ఉండవు. అవసరం అనుకుంటే సిద్దాంతాలను పక్క… Read More
టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి వర్ల రామయ్య సోదరుడు, జగన్ వైపు ఎందుకు వెళ్తున్నారు?అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్… Read More
మధు కిష్వార్ సెక్స్ ట్వీట్ : యువకులకు ఉచిత సెక్స్ హామీ రాహుల్ ఇస్తారు..విమర్శలపాలైన మేధావిసోషల్ మీడియా వచ్చాక ఎవరూ తమ అభిప్రాయాలను తమలో దాచుకోవడం లేదు. ఏది అనిపిస్తే అది నిర్భయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. సాధారణ వ్యక్తి నుంచి వ… Read More
0 comments:
Post a Comment