Thursday, March 7, 2019

కోర్టు ధిక్కరణలో నెక్ట్స్ ఎవరు ..? అసెంబ్లీ, న్యాయ కార్యదర్శులు, పోలీసులకు ఇప్పటికే ఊరట

హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ఇగ మిగిలింది మాజీ స్పీకర్ మధుసూదానాచారి. ఈ కేసులో ఇప్పటికే అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు ఊరట పొందారు. నిన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ పోలీసులకు ఊరట కలిగించే తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tTiNCz

Related Posts:

0 comments:

Post a Comment