ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు నిర్ణయించారు. ఈ రోజు లేదా రేపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసారు. తెలంగాణ భవన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tk2D2Y
ఢిల్లీకి సీఎం జగన్ -కేసీఆర్ పర్యటనతో సడన్ గా : ఆ ఎంపీ అంశం తేల్చరా -ఢిల్లీలో నయా సమీకరణాలు..!!
Related Posts:
జైట్లీ భౌతికకాయానికి రాష్ట్రపతి కోవింద్ అంజలి, ఆదివారం అంత్యక్రియలున్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం కన్ను… Read More
తెరముందు నరేంద్ర మోడీ.. తెరవెనుక ఇద్దరు ఉద్దండులు, మేధస్సు, ప్రజాధారణ కలిగిన నేతలు...న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ భారీ విజయం సాధించింది. ఇందుకోసం నరేంద్ర మోడీ, అమిత్ షా కృషి ఎనలేనిది. అయితే అధికారం చేపట్టాక ..… Read More
ప్రధాని మోడీకి యూఏఈ అత్యున్నత పౌరపురస్కారం\"ఆర్డర్ ఆఫ్ జాయెద్\"యూఏఈ: ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈలో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి ఆదేశ అత్యున్నత పౌరపురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయెద్తో గౌరవించింది. … Read More
వైద్యుడు అంటూ హల్ చల్, కాశ్మీరీ అరెస్టు, రంగంలోకి ఐబీ, రా అధికారులు, ఉగ్రవాది ?బెంగళూరు: భారత్ లో ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించడంతో దేశ వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. తాను వైద్యుడు అంటూ అనుమానాస్పదం… Read More
రంగంలోకి పవన్ కళ్యాణ్ : రాజధానిని తరలించవద్దు: అమరావతికి జనసేనాని..!!ఏపీ రాజధాని రగడ పైన జనసేన అధినేతప వన్ స్పందించారు. అమరావతిని తరలించవద్దని డిమాండ్ చేసారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆ ప్రాంత రైతులకు… Read More
0 comments:
Post a Comment