ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు నిర్ణయించారు. ఈ రోజు లేదా రేపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసారు. తెలంగాణ భవన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tk2D2Y
Monday, September 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment