హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ పలు ప్రైవేటు ఆస్పత్రులు అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. వైద్యం కోసం వస్తున్న రోగులకు లక్షలాది రూపాయల బిల్లులు వేసి షాకిస్తున్నాయి. అంతేగాక, ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులను కూడా వేధింపులకు పాల్పడుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా, నగరంలోని ఓ ఆస్పత్రి నిర్వాకం వెలుగుచూసింది. మెహదీపట్నం నానాల్ నగర్లోని ఆలివ్ ఆస్పత్రి యాజమాన్యం ఆ ఆస్పత్రిలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fKdf3F
జర్వం వస్తే టాబ్లెట్ వేస్కొని రండి: తమిళ నర్సుల నిర్బంధం, హైదరాబాద్ ఆస్పత్రి నిర్వాకం
Related Posts:
జగన్ సర్కారుకు కేంద్రం ఝలక్- అంతర్ రాష్ట్ర రవాణా ఆంక్షలపై సీరియస్...దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం మొదలైన తర్వాత రవాణాపై ఆంక్షలు విధించారు. వస్తు రవాణాతో పాటు ప్రయాణికుల రవాణాపైనా ఆంక్షలు విధించారు. వైరస్ వ్యాప్తి… Read More
Fact Check:మురుగు నీరు ప్రవహించే ఆ రహదారి మోడీ నియోజకవర్గంలోనిదా..?న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. తవ్వివున్న రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోందంటూ ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణ… Read More
చైనా కోవిడ్ వ్యాక్సిన్ .. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ .. ధర చూస్తే బెదిరిపోవాల్సిందే!!కరోనా వైరస్ నివారణకు ప్రపంచ దేశాలు పోటీపడి మరీ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వి పేరుతో కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కర… Read More
Illegal affair: పూజారి భజన బాలే చేశాడు, ప్రియుడిని చంపేసి గుడిలో పాతిపెట్టారు, మస్త్ మంజుల !చెన్నై/ మదురై/ కడలూరు: భార్యను వదిలేసిన భర్త అద్దె ఇంటిలో వేరుగా కాపురం పెట్టాడు. ఇదే సమయంలో భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న మహిళ అతనికి పరిచయం అయ్యింద… Read More
రేపటితో అమరావతి ఉద్యమానికి 250 రోజులు- రాజధాని రణభేరి పేరుతో నిరసనలకు విపక్షాల ప్లాన్..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా సాగుతున్న అమరావతి నిరనసలు రేపటితో 250 రోజులు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే రాజధాని కోసం… Read More
0 comments:
Post a Comment