హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ పలు ప్రైవేటు ఆస్పత్రులు అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. వైద్యం కోసం వస్తున్న రోగులకు లక్షలాది రూపాయల బిల్లులు వేసి షాకిస్తున్నాయి. అంతేగాక, ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులను కూడా వేధింపులకు పాల్పడుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా, నగరంలోని ఓ ఆస్పత్రి నిర్వాకం వెలుగుచూసింది. మెహదీపట్నం నానాల్ నగర్లోని ఆలివ్ ఆస్పత్రి యాజమాన్యం ఆ ఆస్పత్రిలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fKdf3F
జర్వం వస్తే టాబ్లెట్ వేస్కొని రండి: తమిళ నర్సుల నిర్బంధం, హైదరాబాద్ ఆస్పత్రి నిర్వాకం
Related Posts:
వైసీపీ ఫ్లెక్సీలో దగ్గుబాటి: జగన్ ఒకే చెప్తే.. ముహూర్తం ఖరారు? చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డిఅమరావతి: మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా (బీజేపీ) నేత దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే ప్రచారం గత కొన… Read More
బరిలోకి రాజకీయ పుంజులు, పందేల వెల రూ. 2 వేల కోట్లు: భారీ కాన్వాయ్ తో తలసాని...ఎన్నికల ఏడాది రాజకీయ పుంజులు బరిలోకి దిగుతున్నాయి. ప్రతీ ఏటా సంక్రాంతి పండుగకు నిబంధనలను బేఖాత ర్ చేస్తూ భారీగా కోడి పందేలు నిర్వహించటం ఏపిలో… Read More
ఏపిలో కౌంట్డౌన్ స్టార్ట్, వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ : పార్టీలు సిద్దమేనా..!ఏపిలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏపి అసెంబ్లీ..లోక్సభ ఎన్నికలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్దం చేస్తున్నట్ల… Read More
నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు, ముఖ్యమంత్రి కుటుంబం సందడి: భోగి వేడుకలతో ప్రారంభం..భోగి పండుగ నాడు తెలుగు ప్రజలంతా వేడుకల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామం నారావారి పల్లెలో భోగి వేడుకల్లో కుటుంబ సభ్యుల… Read More
ఏడు కాదు... తొమ్మిది గంటలు, జగన్ కు బాబు మరో షాక్: వైసిపి కిం కర్తవ్యం..!మొన్న పెన్షన్ రెండు వేలకు పెంపు. నేడు రైతులకు తొమ్మది గంటల విద్యుత్. జగన్ తనకు మైలేజ్ తెస్తాయనుకోని ప్రక టించిన హామీలను యధాతధంగా ముఖ్య… Read More
0 comments:
Post a Comment