రాజస్థాన్ రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతున్నది. రెబల్ నేత సచిన్ పైలట్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులుజారీ చేసిన తర్వాత.. అశోక్ గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడిపోయిందని, వెంటనే బలనిరూపణ చేసుకోవాలని విపక్షనేతలు డిమాండ్ చేశారు. తీరా బలపరీక్షకు సీఎం సిద్ధంకాగా.. తాము ఆ డిమాండ్ చేయనేలేదని కాషాయ నేతలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32wQ60C
రాజస్థాన్ సంక్షోభం: 22 లోగా బలపరీక్ష - సీఎం గెహ్లాట్ అనూహ్యం.. అవసరంలేదన్న బీజేపీ..ఆసక్తికర ట్విస్ట్
Related Posts:
CI Jalsa: పోటుగాడు అనుకుంటాడు, ఏమీ పీకలేడు, వీధికో ఫిగర్, డీజీపీ దెబ్బతో ఢమాల్, కౌంటింగ్ కేంద్రంలో !చెన్నై/ తిరుచ్చి: పోలీస్ స్టేషన్ లో విధులు పక్కనపెట్టి చిన్నింట్లోనే ముద్దులు, మురిపాలు, రాసలీలలతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న పోలీస్ ఇన్స్ పెక్టర్ డీఐజీ… Read More
మరదలిపై కన్నేసిన బావ ఘాతుకం .. వారం రోజుల్లో పెళ్లనగా.. పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణంవారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చిత్తూరు జిల్లాలో మిస్టరీగా మారింది. ఇంటి వరండాల… Read More
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు: ఆధార్ సహా ఆ వివరాలొద్దుహైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని రాష్ట్ర… Read More
వ్యాక్సిన్తో స్ధానిక ఎన్నికలకు సంబంధం లేదు- హైకోర్టులో నిమ్మగడ్డ కౌంటర్ఏపీలో డిసెంబర్ 25న కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానున్నందున స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కారు… Read More
జగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా -మా సీఎం కంటే ఎక్కువ -పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలనంపార్టీలు వేరైనప్పటికీ, ఇరుగు పొరుగు రాష్ట్రాల అధినేతలు, మంత్రుల మధ్య సంఖ్యత ఉండటం సర్వసాధారణం. కానీ తాను మంత్రిగా పనిచేస్తోన్న రాష్ట్రం కంటే పక్క రాష్… Read More
0 comments:
Post a Comment