Tuesday, June 4, 2019

పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు : మెజార్టీ స్థానాలు కైవసం, ప్రముఖ నేతల ఇలాకాలో విపక్షాల హవా

హైదరాబాద్ : స్థానిక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 30 జిల్లాల్లో కారు హవా కొనసాగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 30 జెడ్పీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో 30 జెడ్పీ చైర్మన్లను టీఆర్ఎస్ సొంతం చేసుకున్నట్లైంది. మెజార్టీ ఎంపీటీసీలను కైవసం చేసుకోవడంతో .. ఎంపీపీ పదవులు కూడా కారు పార్టీకే దక్కే దక్కే అవకాశం ఉంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MpwmFL

Related Posts:

0 comments:

Post a Comment