ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వారం కూడా పూర్తి కాకుండనే బీజేపీ నేతలు జగన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వైసీపీ ఎన్డీఏలో భాగస్వామి కాదని..ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతామని రెండు రోజుల క్రితం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జగన్ కు సూచనలు చేసారు. ఇటువంటి వాటికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K2RhNd
జగన్ను బీజేపీ టార్గెట్ చేస్తోందా : సీఎం ఇక స్వస్తి పలకాలి: ఈ పోకడలు సరికావు..!
Related Posts:
coronavirus:దేశంలో తగ్గుతోన్న వైరస్, 48 గంటలతో పోలిస్తే బెటర్, పెరిగిన మృతుల సంఖ్యదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. గత రెండురోజుల్లో వైరస్ కేసులు 16 శాతం నమో… Read More
లలిత జ్యువెలర్స్ గుండుబాస్ పాయె..మెగాస్టార్ వచ్చే..కరోనా అవగాహన కోసం టీవిల్లో తరచూ కనిపిస్తున్న చిరుహైదరాబాద్ : తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందకు ఎంతగానో శ్రమిస్తుంటారు యజమానులు. వారు మార్కెట్ లోకి విడుదల చేసే ప్రాడక్టుల గురించి ప్రజలకు తెలియజెప్పే… Read More
ఇంత నీఛ రాజకీయాలా .. వైసీపీ సర్కార్ ను లెక్కలడిగి కడిగేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకరోనా ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే రాజకీయాలు చెయ్యటం సరైనది కాదని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రపంచమంతా క… Read More
యాత్రికన్ కృపయా ద్యాన్దే: దేశంలో విమానాల రాకపోకల పునరుద్దరణ, ఇంటర్నేషనల్ ప్లైట్స్ కూడా..ప్రయాణికులకు శుభవార్త. డొమోస్టిక్ ప్లైట్స్ కొన్ని ప్రయాణించేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ అనుమతిచ్చింది. మే 4 వ తేదీ నుంచి ఎంపికచేసిన రూట్లలో విమానాలను… Read More
విజయవాడలో 90 శాతం రెడ్ జోన్ పరిధిలోనే- రేపు నాన్ వెజ్ మార్కెట్లు బంద్...ఏపీ రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే విజయవాడలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అంచనాలకు అందని విధంగా అంతు చిక్కని కారణాలతో విజయవాడలో కరోనా కేసులు పెరిగిప… Read More
0 comments:
Post a Comment