అమరావతి: ఎన్నికల ముందు జగన్ మీడియాకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. కొద్ది రోజుల క్రితం జగన్ సొంత మీడియాలో ఓ కథనం ప్రసారమైంది. అందులో డేటా చోరీ అంశానికి సంబంధించి కథనం ప్రసారమైంది. "పార్టీ కోసం ప్రభుత్వం సేవ- ముఖ్యమంత్రి ఆదేశాలతోనే"అనే శీర్షికతో కథనం ప్రసారమైంది. ఇందులో డేటా చోరీకి సంబంధించి ఏపీ ప్రభుత్వంలో ఆర్టీజీఎస్ సీఈఓగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fv5qxS
డేటా చోరీ కేసులో కొత్త ట్విస్టు ... జగన్ మీడియాకు నోటీసులు
Related Posts:
మున్సిపల్ ప్రచారానికి నేటితో తెర- కీలకంగా పొత్తులు-ఆ మూడింటిపైనే అందరి దృష్టీ..ఏపీలో మూడు వారాలుగా సాగిన మన్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎన్నికలు తిరిగి నిర్వహిస్తున్న క్రమంలో పార్… Read More
Illegal affair: టిఫిన్ సెంటర్ ఆంటీ, ఇడ్లీ,వడ, దోసె, పూరీ ఫ్రీ, పగలు పని...రాత్రి పండగ!చెన్నై/తంజావూర్: ఆంటీ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది. ఆంటీ టిఫిన్ సెంటర్ లో ఓ కుర్రాడు పని చేస్తున్నాడు. ఉదయం ఆంటీ కస్టమర్లకు రుచికరమైన ఇడ్లీ, వడ, దోసె,… Read More
నిజమైన వారియర్స్ మహిళలు: కరోనానే కాదు ఎలాంటి విపత్తయినా అతివ సాహసం అద్భుతంఆకాశంలో సగం, అవనిలో సగం కాదు ... అన్నింటా మేమే.. అండగా నిలిచేది మేమే.. కష్టమైనా నష్టమైనా తోడుగా ఉండేది మేమే.. మీ ఇష్టాలను, చిరాకులను అర్థం చేసుకునేది … Read More
సౌదీ వర్సెస్ హౌతీ: అతిపెద్ద చమురు కేంద్రంపై క్షిపణి దాడులు నిజమే: సౌదీ ప్రభుత్వంసౌదీ అరేబియా: రాస్ తనూరా పోర్టులోని ఓ పెట్రోల్ ట్యాంకును డ్రోన్లతో కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ఎనర్జీ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. తనూరా … Read More
మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి నేటితో తెర..అప్పుడే మొదలైన ప్రలోభాల పర్వంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది… Read More
0 comments:
Post a Comment