Thursday, March 28, 2019

ఆ ట్వీటు .. హాట్ కేకు : మిషన్ శక్తి ప్రకటన ట్వీట్‌కు బోలెడు లైకులు

ఢిల్లీ : సోషల్ మీడియా .. క్షణంలో నెటిజన్లను చేరే సామాజిక మాధ్యమం. దీంతోనే అన్నివర్గాల వారికి చేరువయ్యారు ప్రధాని మోదీ. 2014 ఎన్నికల్లో గెలిచేందుకు కూడా దోహదపడింది. టెక్నాలజీని వాడటంలో దిట్ట మోదీ. ఇవాళ ఆయన చేసిన ఓ ట్వీటు హాట్ కేకులా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fzb5CW

Related Posts:

0 comments:

Post a Comment