నటి పాయల్ రోహత్గీకి ఊరట లభించింది. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆమె గత రెండు రోజులుగా రాజస్థాన్ పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, రాజస్థాన్ బుండీలోని స్థానిక కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36H5IgY
Tuesday, December 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment