అయోధ్య: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎన్నికల బరిలో దిగడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన ఆసక్తిని కనబర్చారు. భారత్ విజయవంతంగా ప్రయోగించిన మిషన్ శక్తి పై మాట్లాడుతూ ఆమె డీఆర్డీఓకు అభినందనలు తెలిపారు. డీఆర్డీఓను దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1950లో ప్రారంభించారని ఆమె గుర్తుచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TZwhMo
పార్టీ ఆదేశాల మేరకే పోటీ..దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలు ఇవే: ప్రియాంకా గాంధీ
Related Posts:
లిబియాలో ఘోర ప్రమాదం: రెండు పడవలు బోల్తా, 170 మంది గల్లంతులిబియా: మధ్యధరా సముద్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వలసదారులతో ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగాయి. దీంతో 170 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా చనిప… Read More
వృద్ధురాలు విలపిస్తూ విజ్ఞప్తి చేసినా, మనసు కరగని పొగరుబోతు ఇన్స్పెక్టర్, బదలీలక్నో: ఓ మహిళతో దారుణంగా ప్రవర్తించినందుకు ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ బదలీ అయ్యాడు. ఓ బాధితురాలు తన కాళ్లపై పడేలా సదరు పోలీస్ ఇ… Read More
కర్ణాటక: రిసార్ట్లో కొట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు?బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఓ రిసార్టులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఆ … Read More
మమతా ర్యాలీకి 'కేసీఆర్' దూరం..! క్లారిటీ ఇచ్చిన 'కవిత'.. మరీ 'పల్లా' చెప్పిందేంటి?హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్ బాస్ కేసీఆర్.. కలిసొచ్చే పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ … Read More
ఆ విషయంలో నేను ఫెయిలయ్యానన్న కేసీఆర్, గుర్తు చేసినందుకు రాజాసింగ్కు థ్యాంక్స్హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం థ్యాంక్స్ చెప్పా… Read More
0 comments:
Post a Comment