ఏపీ రాజధాని పైన తన అభిప్రాయం ఏంటో ముఖ్యమంత్రి జగన్ సభలో స్పష్టం చేసారు. ఇప్పటి వరకు అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే సందేహాల నడుమ ఏపీలో మూడు రాజధానులు అసవరమని అభిప్రాయ పడ్డారు. అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా..విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా..కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి జ్యుడిషియల్ కేపిటల్ గా అమలు చేస్తే బాగుంటుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M2t9JV
ఏపీకి 3 రాజధానులు..వికేంద్రీకరణ తప్పదు: అమరావతి కట్టాలంటే లక్ష కోట్లు కావాలి: సభలో సీఎం జగన్ సంచలనం
Related Posts:
సుజనాచౌదరికి చిక్కులు తప్పవా? విజయసాయిరెడ్డి లేఖపై స్పందించిన రాష్ట్రపతి, హోంమంత్రికి లేఖరాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత సుజనాచౌదరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. సుజనా చౌదరి ఆర్థిక … Read More
మోడీ ప్రభుత్వ కొత్త పథకం: టీడీ డిపాజిట్ స్కీం-ఐదేళ్లలో ఒక లక్షపై రూ. 39వేల వడ్డీన్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 చివరలో ఒక కొత్త పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్(టీడీ) స్కీం 2019 ప… Read More
జగన్ వి తుగ్లక్ నిర్ణయాలు ..వైజాగ్ లో అందుకే క్యాబినెట్ భేటీ .. దేవినేని ఉమాఏపీ సీఎం మూడు రాజధానుల ప్రకటనతో ఏపీలో మొదలైన రగడ ఇంకా కొనసాగుతుంది. ఇక తాజాగా రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకోటానికి మంత్రివర్గ సమావేశం నిర్వహించాల… Read More
మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. రైల్వే శాఖలో సమూల మార్పులు..దేశంలో రైల్వే వ్యవస్థ పనితీరును పూర్తిగా మార్చేసే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేసింది. మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబిన… Read More
హాలీవుడ్ సినిమా స్టైల్లో బెంగళూరులో 70 కేజీల బంగారు నగలు లూటీ, జస్ట్ రూ. 16 కోట్లు, బాత్ రూంలో !బెంగళూరు: బెంగళూరు నగరంలో హాలీవుడ్ సినిమా స్టైల్లో ప్రసిద్ది చెందిన ఫైనాన్స్ కంపెనీలో 70 కేజీల బంగారు నగలు ఎత్తుకుపోయారు. ఎప్పటిలాగే కార్యాలయానికి వచ్… Read More
0 comments:
Post a Comment