ఏపీ రాజధాని పైన తన అభిప్రాయం ఏంటో ముఖ్యమంత్రి జగన్ సభలో స్పష్టం చేసారు. ఇప్పటి వరకు అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే సందేహాల నడుమ ఏపీలో మూడు రాజధానులు అసవరమని అభిప్రాయ పడ్డారు. అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా..విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా..కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి జ్యుడిషియల్ కేపిటల్ గా అమలు చేస్తే బాగుంటుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M2t9JV
ఏపీకి 3 రాజధానులు..వికేంద్రీకరణ తప్పదు: అమరావతి కట్టాలంటే లక్ష కోట్లు కావాలి: సభలో సీఎం జగన్ సంచలనం
Related Posts:
లోకేశ్ను పప్పు అని అనలేదు, కానీ సెర్చ్ చేస్తే మాత్రం వస్తోంది, వంశీఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేస్తానని వల్లభనేని వంశీ స్పష్టంచేశారు. మరి మిగతా నేతల సంగతి ఏంటి ప్రశ్నించారు. బాపట్లలో ఓడిపోయిన అన్నం సతీశ్ కుమార్ ఎమ్మెల్… Read More
కోడి కత్తి దాడి, అలిపిరి ఎవరి కుట్రలు, రాజేంద్రప్రసాద్ ఏమన్నారు..? వంశీ ఏం చెప్పారు..?ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసేందుకు తాను సిద్దమేనని వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. గన్నవరం నుంచి పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను రిజైన్ చేస్త… Read More
today gold price: మరోసారి తగ్గిన బంగారం ధరలు, అదే బాటలో వెండిన్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెల్లర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం … Read More
సోనియా బూట్లు నాకావు.. మీ నాన్న జేబులుకొట్టాడా? నీ టైం ఫినిష్.. చంద్రబాబుపై కొడాలి నాని ధ్వజంఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత దేవినేని అవినాష్ టీడీపీని వీడిన తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ నేతలు, వైసీపీ నేతల మధ… Read More
డిసెంబర్ 2 నుండి ఏపీ అసెంబ్లీ: 15 రోజుల సమావేశాలు: వంశీ వ్యవహారంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు..!ఏపీలో అధికార..ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయాలు హీట్ ఎక్కిన సమయంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్దమైంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 2వ… Read More
0 comments:
Post a Comment