ముంబై: మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి మార్కెట్లు పాజిటివ్నోట్తో ముగిశాయి. సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త రికార్డులు సృష్టించాయి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అమెరికా దిగుమతి సుంకంను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాక ప్రపంచ మార్కెట్లు ట్రేడింగ్లో దూసుకెళ్లాయి. అదే సమయంలో దేశీయ మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 413 పాయింట్ల మేరా లాభపడి 41,352 పాయింట్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M3xNXP
లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..సరికొత్త రికార్డు సృష్టించిన సెన్సెక్స్ నిఫ్టీ
Related Posts:
మంగళగిరి లో మతలబు ఏంటి..? ఆర్కె, లోకేష్ మద్య రసవత్తర రాజకీయం..!!అమరావతి/హదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హాట్ సీట్లలో ముందుంది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడి నుంచి మొదటిసారి ఎన్నికల బరిలో అదృష్టం ప… Read More
ఏప్రిల్ 2019 శ్రీ విళంబి నామ సంవత్సర \" చైత్రమాసం\"లో శుభముహూర్తములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామ… Read More
ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప కు షాక్ .. ప్రచారానికి రావొద్దని నిరసనఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతుంటే, జాతీయ నాయకులతో ప్రచారం నిర్వహిస్తుంటే మరో పక్క టీడ… Read More
లోకసభ ఎన్నికలు 2019: నాగర్కర్నూల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండినాగర్కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన జిల్లాల పునర్విభజన తర్వాత నాగర్కర్నూల్… Read More
వైసిపి లో చేరిన జీవిత - రాజశేఖర్ : నాడు ఆరోపణలు ఎందుకు చేసామంటే :ఇక ప్రచారంలోకి..!సినీ రంగం నుండి ప్రముఖ జంట వైసిపి లో చేరింది. జీవిత-రాజశేఖర్ ను కండువా కప్పి వైసిపి అధినేత జగన్ పార్టీలో కి ఆహ్వానించారు. గతంలో జగన్ పై అవిన… Read More
0 comments:
Post a Comment