Tuesday, December 17, 2019

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..సరికొత్త రికార్డు సృష్టించిన సెన్సెక్స్ నిఫ్టీ

ముంబై: మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి మార్కెట్లు పాజిటివ్‌నోట్‌తో ముగిశాయి. సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త రికార్డులు సృష్టించాయి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అమెరికా దిగుమతి సుంకంను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాక ప్రపంచ మార్కెట్లు ట్రేడింగ్‌లో దూసుకెళ్లాయి. అదే సమయంలో దేశీయ మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 413 పాయింట్ల మేరా లాభపడి 41,352 పాయింట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M3xNXP

Related Posts:

0 comments:

Post a Comment