న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తలెత్తిన వ్యతిరేక ప్రదర్శనలు, నిరసన జ్వాలల నేపథ్యంలో.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు తన విమర్శలకు మరింత పదును పెట్టారు. తీవ్రతను పెంచారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు తరువాత దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్లారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sEmgax
Tuesday, December 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment