ఢిల్లీ : లోక్సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్న నాయకులు... పనిలో పనిగా ప్రచారం కోసం టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జోరుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు వాట్సప్లలో ఓటర్లకు రాజకీయ సందేశాలు పంపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U751Lj
ఓటర్లే టార్గెట్గా 87వేల వాట్సప్ గ్రూపులు.. ప్రచారంలో టెక్నాలజీని వాడుకుంటున్న నేతలు
Related Posts:
ఆగష్టు 2021 శ్రావణమాసంలో ముహూర్తములు: ఏ రోజు ఎలా ఉంది?ఆగష్టు 2021 శ్రావణమాసంలో ముహూర్తములు డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్… Read More
ఆళ్లగడ్డ మండలంలో అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న భూమా అఖిల ప్రియ .. కోర్టుకు వెళ్తానని వార్నింగ్ !!నిన్నా మొన్నటి దాకా బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో ఇరుక్కుని సైలెంటుగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పుడు మరోమారు వైసీపీ సర్కార్ పై పోరాటానికి… Read More
మహారాష్ట్రకు పాకింది: ఫస్ట్ జికా వైరస్ కేసు.. రాష్ట్రంలో ఎక్కడ అంటే..కరోనా వైరస్తోనే తల్లడిల్లుతోన్న పరిస్థితి.. దీనికి తోడు ఫంగస్లు, డేల్టా వేరియంట్ భయపెడుతోంది. ఇదిలా ఉండగా జికా వైరస్ కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఇట… Read More
జగన్-కాంగ్రెస్ దోస్తీకి పీకే స్కెచ్-సీబీఐ కేసులతో లింక్ - వైసీపీ దూకుడు సంకేతమిదేనా ?ఒకప్పుడు తమను ధిక్కరించాడన్న కోపంతో తమ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ను దూరం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోందా ? అకారణంగా… Read More
ఇవాళ క్యాబినెట్ భేటీ.. హుజురాబాద్ బై పోల్.. దళిత బంధుపైనే చర్చ..?తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రగతి భవన్లో జరిగి సమావేశంలో దళితబంధు, చ… Read More
0 comments:
Post a Comment