పుల్వామా దాడులకు సంబంధించి తొవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి వెనుక ఎంత పెద్ద కుట్ర జరిగిందన్నది స్పష్టమవుతోంది. పుల్వామా దాడుల కోసం టెర్రరిస్టులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. మరింత సమాచారం కోసం భారత్ అమెరికా సాయం కోరింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JyUdkT
Monday, March 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment