ఢిల్లీ : కార్మికులకు శుభవార్త. కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజు కనీస సగటు వేతనం 176 రూపాయలు ఉండగా.. గరిష్ఠంగా 447 రూపాయలకు చేరనుంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఇది వర్తించనుంది. దేశ స్థాయిలో కనీస వేతనాల అమలు కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు.. కేంద్రం త్వరలో గ్రీన్ సిగ్నల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H3OXE6
కార్మికులకు శుభవార్త.. నెల సంపాదన 5 వేలా.. ఇకపై 10 వేలు రానుంది..!
Related Posts:
రోడ్డుప్రమాదంలో ఐపీఎస్ అధికారి తల్లిదండ్రులు దుర్మరణం: అనుమానాలెన్నో!లక్నోః ఉత్తర్ ప్రదేశ్ రక్తమోడింది. యమునా ఎక్స్ప్రెస్ వే సహా ఆ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న రోడ్డు… Read More
అమర వీరుడి పార్థికవదేహంతో సెల్ఫీ దిగుతారా? కేంద్రమంత్రి తీరుపై విమర్శలుతిరువనంతపురంః ఈ ఫొటో ఉన్నది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్ కన్నన్థనమ్. కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైన భారతీయ జనతాపార్టీ సీనియర్ న… Read More
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 466 టెక్నీషియన్, ఆపరేటర్ పోస్టులను భర్తీ… Read More
మద్యం తర్వాత కిక్కిచ్చేది గాంజాయే..! తెలంగాణలో తగ్గి పోతున్న మద్యం ప్రియులు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : మద్యం వినియోగంలో తెలంగాణ ముందుగా ఉంటుందని, ఇన్నాళ్లూ తెలంగాణ ప్రజలు తాగుబోతులుగా అంబాడాలు మోపిన సందర్భాలు లేకపోలేదు. కాన… Read More
ఉగ్ర దాడి సూత్రధారిని అంతమొందించాం .. పుల్వామా దాడిపై ఆర్మీన్యూఢిల్లీ : పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ఢీ కొని జవాన్ల మరణానికి కారణమైన సూత్రధారి కమ్రాన్ అలియాస్ ఘజి రషీద్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టా… Read More
0 comments:
Post a Comment