Monday, February 24, 2020

ఆ స్కీమ్ మరో జగన్మాయ ... జగనన్న వసతి దీవెనపై యనమల

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించిన జగనన్న వసతి దీవెనపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఉన్న పత్కానికే పేరు మార్చి జగన్ తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు . ఇక జగనన్న వసతి దీవెన మరో జగన్మాయే తప్ప కొత్త స్కీమ్ కాదని టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2STY6n8

Related Posts:

0 comments:

Post a Comment