బెంగళూరు: బెంగళూరు నగరంతో సహ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఓలా కంపెనీపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. నిబంధనలు ఉల్లంఘించి మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఓలా కంపెనీ నిర్వహకులను కర్ణాటక రవాణా శాఖ హెచ్చరించింది. నియమాలు ఉల్లఘించినందుకు ఓలా కంపెనీకి రూ. 15 లక్షలు జరిమానా విధించామని రవాణా శాఖ కమీషనర్ ఇక్కేరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YnIXeM
Tuesday, March 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment