విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న వసతి దీవెన పథకం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆరో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి పేరు అభిమన్యు. ఇంగ్లీషులో మాట్లాడిన అభిమన్యు జగన్ సర్కార్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ప్రస్తావించాడు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలపై కుర్రాడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T4C8N6
మొన్న జ్యోతిర్మయి..నేడు అభిమన్యు: ఇంగ్లీషులో అదరగొడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
Related Posts:
వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఒక్కరోజే వందకు పైగా..కళ్లు బైర్లు కమ్మేలా: ఆ 5 జిల్లాల్లో భయానకంఅమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విస్ఫోటం రాష్ట్రంలో కొనసాగుతోంది. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో కేస… Read More
ప్రైవేటు పాఠశాలలపై లాక్డౌన్ ఎఫెక్ట్.. చిన్న బడులకు పెద్ద కష్టంఉదయం తొమ్మిది గంటలు అవుతుంది. 10 ఏళ్ల నవ్య స్కూల్ యునిఫారమ్ వేసుకొని తయారు అయ్యి అమ్మకి టాటా చెప్పి పడక గదిలోకి వెళ్లింది. తన స్కూల్ టైమ్ అయ్యింది. నవ… Read More
దేశం ముందు రెండు యుద్ధాలు..కుప్పలా 350 మృతదేహాలు: ఓపిక నశించడం వల్లే..బాధాకరం: అమిత్ షాన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పరిస్థితిని సమర్థవంతగా ఎదుర్కొంటున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని … Read More
కంది పప్పు ధరలపై నారా లోకేశ్ ఫైర్.. రఘురామ స్టైల్లో ‘యుశ్రారైకాపా’.. కొవ్వెక్కిదంటూ రోజా కౌంటర్..రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతుండటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా కంది పప్పుపై ఒక… Read More
మీడియా దిగ్భ్రాంతి... కరోనా సోకి సీనియర్ టీవీ జర్నలిస్ట్ మృతి...తమిళనాడులోని చెన్నైలో ఓ టీవీ జర్నలిస్ట్ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందాడు. దాదాపు 14 రోజులు వైరస్తో పోరాడిన అతను... చివరకు ప్రాణాలు వదిలాడు. తమిళనా… Read More
0 comments:
Post a Comment