Thursday, March 28, 2019

వామ్మో.. క‌విత ప్ర‌త్య‌ర్థులు 189 మందా..? రంజుగా సాగుతున్న రైతుల రాజ‌కీయం..!!

నిజామాబాద్/హైద‌రాబాద్ :నిజామాబాద్ లో రైతుల రాజ‌కీయం ర‌స‌వ‌త్తరంగా సాగుతోంది. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా స‌రే రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేదంటున్నారు రైతులు. పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కోసం వినూత్నంగా నిజామాబాద్ రైతులు నిరసన తెలుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పుడు దేశం దృష్టి నిజామాబాద్‌పై పడింది. ఇక్కడి నుంచి బరిలో ఉన్న టీఆర్ఎస్ మహిళా నేత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JIxmUc

Related Posts:

0 comments:

Post a Comment