ఢిల్లీ : విద్యార్హతల విషయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. అమెరికా యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశానని చెప్పుకున్న ఆమె అబద్దమాడారని మరోసారి రుజువైంది. గతంలో తాను యేల్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందినట్లు స్మృతి ప్రకటించారు. తాజాగా అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆమె అఫిడవిట్లో తాను డిగ్రీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uYumJb
విద్యార్హతల విషయంలో మరోసారి అబద్దం, అఫిడవిట్తో అడ్డంగా బుక్కైన స్మృతి ఇరానీ
Related Posts:
టీడిపి ప్రభుత్వంపై విచారణ జరిపించండి..! ఏపి సీఎం ను కోరిన బీజేపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!!అమరావతి/హైదరాబాద్ : గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగిందని, వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ను కోరినట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు… Read More
కేసీఆర్ జగన్ను చూసి నేర్చుకో .. జీవన్రెడ్డి హితవుపెద్దపల్లి : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అర్థబలంతో వీర్రవీగుతున్నారని .. విపక్షపార్టీ నుంచి ఎమ్మెల్యేల… Read More
పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై మరో ఐఈడీ దాడి...కొనసాగుతున్న కాల్పులుకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఐఈడీతో దాడి చేశారు. అది కూడ గతంలో సిఆర్ఫీఎఫ్ కాన్వాయ్ దాడి జరిగిన ప్రాంతంలో జరగడంత… Read More
మిస్ ఇండియా వరల్డ్ -2019 విజేతగా రాజస్థాన్ ముద్దుగుమ్మముంబై: ముంబైలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో రాజస్థాన్కు చెందిన అందాల భామ సుమన్ రావు విజేతగా నిలిచారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్ట… Read More
15 ఏళ్లు జగనే సీఎం:స్వామీజీ! ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడే: ఇద్దరికీ ఆయనపైనే గురి..!ఏపీ ముఖ్యమంత్రి...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరికీ విశాఖ శారదాపీఠాధిపి స్వరూపానంద అశీర్వాదం ఇచ్చారు. జగన్ సీఎం కావటం కోసం అయిదేళ్ల పాటు శా… Read More
0 comments:
Post a Comment