ఢిల్లీ : విద్యార్హతల విషయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. అమెరికా యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశానని చెప్పుకున్న ఆమె అబద్దమాడారని మరోసారి రుజువైంది. గతంలో తాను యేల్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందినట్లు స్మృతి ప్రకటించారు. తాజాగా అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆమె అఫిడవిట్లో తాను డిగ్రీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uYumJb
విద్యార్హతల విషయంలో మరోసారి అబద్దం, అఫిడవిట్తో అడ్డంగా బుక్కైన స్మృతి ఇరానీ
Related Posts:
జగన్, చంద్రబాబుల ఇళ్ళ వద్ద పోలీసు భద్రత పెంపు... అదనంగా రెండు కంపెనీల ఫోర్స్ పహారామరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీల్లో టెన్షన్ పీక్స్ కి చేరింది . ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నిక… Read More
విశ్వప్రయత్నాలు, అత్యవసర సమావేశం: ఉంటుందా, ఉడుతుందా, బీజేపీ వెయిటింగ్, ఢిల్లీలో !బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన… Read More
దారుణం : టిక్టాక్ సెలబ్రిటీని చంపేశారు..!దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రద్దీ ప్రాంతంలో ముగ్గురు దుండగులు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే ఓ యువకున్ని తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం … Read More
చివరి ప్రయత్నం: చంద్రబాబు ఆశలు ఫలించేనా... దేవేగౌడ భేటీలో ఏం జరిగింది..?బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ సమావేశాలు పెరిగిపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికి వన్ సైడ్ వి… Read More
కోర్టును ఆశ్రయించిన ఐటి గ్రిడ్స్ అశోక్: ముందస్తు బెయిల్ కోసం అభ్యర్ధన: ఇంతకీ ఎక్కడున్నారు..!ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చౌర్యం కేసులో ఉన్న ఐటీ గ్రిడ్స్ అశోక్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించార… Read More
0 comments:
Post a Comment