Friday, February 22, 2019

పాక్‌కు మోడీ దిమ్మతిరిగే షాక్, నీళ్లు వెళ్లకుండా నిర్ణయం: ఏమిటీ ఇండస్ వాటర్ ట్రీటీ?

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను మన వైపు నుంచి భారత ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేస్తోంది! భారత్ నుంచి దాదాపు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇరవై మూడేళ్ల క్రితం పాకిస్తాన్‌కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్‌ను రద్దు చేయడం, దిగుమతి సుంకంను 200 శాతం పెంచడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. పుల్వామా దాడికి జైష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IqFHuX

Related Posts:

0 comments:

Post a Comment