హైదరాబాద్: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రెమిడిసివిర్, ఆక్సిజన్ కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినతి మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు ప్రస్తుతం రోజుకు 5,500 రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇస్తుండగా మరో 5వేలు కలిపి మొత్తం 10,500 చొప్పున సరఫరా చేయనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3okmrkc
ప్రధాని మోడీకి కేసీఆర్ విన్నపం: తెలంగాణకు ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్ కోటా పెంపు, కేంద్రమంత్రి ఫోన్
Related Posts:
కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు -ఇంటి పైకప్పు తొలగించి బీభత్సం -8రోజుల పసికందు మృతికారణాలు ఏవైనప్పటికీ, జనవాసాల్లోకి చొరబడి కోతులు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. మనలో దాదాపు ప్రతి ఒక్కరూ కోతుల బాధితులమే అనడం అతిశయోక్తికాదేమో. కోతుల బెడ… Read More
సర్పంచ్ కుమారుడి జులుం: గ్రామంలోకి రావాలంటే అనుమతి తీసుకోవాలట,అధికార పార్టీ బలమో, పదవీ ఉందనే అండో తెలియడం లేదు. కొన్నిచోట్ల సర్పంచ్/ వారి బంధువులు అజమాయిషీ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఓ సర్పంచ్ కుమారుడు జులుం … Read More
వాలంటైన్స్ డే: ప్రేమికుల రోజు వెనకున్న సెయింట్ వాలెంటైన్ ప్రేమ కథేంటో తెలుసా...ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఇష్టపడిన వ్యక్తికి ఈరోజే లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. ఇంతకీ ప్రేమికుల రోజు ఎలా మొదల… Read More
ఎన్నికల ఎఫెక్ట్ మరి: చెన్నైపై నిధులు గుమ్మరింత: వేల కోట్లు: డిస్కవరీ క్యాంపస్చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సుదీర్ఘ విరామం అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెట్టారు. మరో ఒకట్రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతో… Read More
రఘురామ రూటే సపరేటు: సాయిరెడ్డి, పవన్ కల్యాణ్కు సాధ్యం కానిది: ప్రధానితో భేటీ వెనుక పెద్ద కథేఅమరావతి: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనల వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా- కే… Read More
0 comments:
Post a Comment