Sunday, May 16, 2021

ప్రధాని మోడీకి కేసీఆర్ విన్నపం: తెలంగాణకు ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్ కోటా పెంపు, కేంద్రమంత్రి ఫోన్

హైదరాబాద్: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రెమిడిసివిర్, ఆక్సిజన్ కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినతి మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు ప్రస్తుతం రోజుకు 5,500 రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇస్తుండగా మరో 5వేలు కలిపి మొత్తం 10,500 చొప్పున సరఫరా చేయనుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3okmrkc

Related Posts:

0 comments:

Post a Comment