అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం పట్ల టీడీపీ స్పందిస్తోన్న తీరు అనేక అనుమానాలకు తెర తీసినట్టయింది. ఇదివరకు మాజీమంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మహేశ్వర రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యేలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RfJyR4
Saturday, May 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment