అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం పట్ల టీడీపీ స్పందిస్తోన్న తీరు అనేక అనుమానాలకు తెర తీసినట్టయింది. ఇదివరకు మాజీమంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మహేశ్వర రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యేలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RfJyR4
వైసీపీ ఎంపీని అరెస్ట్ చేస్తే.. చంద్రబాబుకు ఉలుకెందుకు?: ముద్రగడతో కంపేర్
Related Posts:
కరోనా ఎఫెక్ట్: మేడారం జాతరలో హైఅలర్ట్.. పుకార్లు నమ్మొద్దు.. మంత్రి ఈటలశ్వాస పీల్చడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదకర కరోనా వైరస్ ఇప్పుడు మనను కూడా భయపెడుతోంది. చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరికి కరోనా వైరస… Read More
యూటర్న్ బాబు.. చెన్నై, ముంబై, కొచ్చి రాజధానులే కదా? విశాఖ సైక్లోన్ ఏరియా కామెంట్లపై బొత్సప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతారని గుర్తుచేశారు. అభివృద్ధి కోసం వికేంద్రీకరణ… Read More
ఆ నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొంటే కఠిన చర్యలు: ఐఐటీ బాంబే హెచ్చరికముంబై: జాతివ్యతిరేక కార్యక్రమాల్లో లేదా సామాజిక వ్యతిరేక కార్యక్రమాల్లో తమ విద్యార్థులు పాల్గొనరాదని ఐఐటీ బాంబే ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఉద్యమాల్ల… Read More
అభివృద్ధి వైపు: జమ్మూ కశ్మీర్లో ఇన్వెస్టర్స్ మీట్.. 7500 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నంశ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ చాలావరకు మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది ఆగష్టు 5న పార్లమెంటులో జమ్మూకశ్మీర్లో… Read More
లంచం అడిగారని బాధితుడి ఆరోపణ .. చెప్పుతో కొట్టిన ప్రభుత్వాధికారిణిసికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ వ్యక్తిపై కంటోన్మెంట్ కు చెందిన ప్రభుత్వాధికారిణి చెప్పుతో దాడి చెయ్యటం సంచలనం గా మారింది. తన కాలికున్న చెప్పు త… Read More
0 comments:
Post a Comment