హైదరాబాద్: అనర్హత వేటు పడిన ముగ్గురు ఎమ్మెల్సీల పట్ల ఎన్నికల సంఘం ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అదికార గులాబీ పార్టీలో వేటు పడిన ముగ్గురు ఎమ్మెల్సీ స్థానాలకు నోటీఫికేషన్ విడుదల చేయలేక పోతున్నట్టు కోర్టుకు స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. ముగ్గురు ఎమ్మెల్సీలకు సంబందించి కేసు కోర్టులో విచిరణలో ఉన్నందున, విచారణ పూర్తయిన నేపథ్యలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1bowe
ఆ మూడు స్థానాల్లో నోటిఫికేషన్ ఇవ్వలేం..! అనర్హత ఎమ్మెల్సీల అంశంలో కోర్టుకు స్పష్టం చేసిన ఈసీ..!
Related Posts:
భారతరత్నాలు : ప్రణబ్కు అవార్డు అందజేసిన రాష్ట్రపతి కోవింద్, మరో ఇద్దరికీ కూడా..హైదరాబాద్ : భారతరత్నాలకు అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ ఏడాది భారత రత్న అవార్డులను ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. మ… Read More
అనంతగిరిలో టీబీ హాస్పిటల్ కొనసాగింపు.. కొత్తగా ఆయూష్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటువికారాబాద్ : తెలంగాణ ఊటీగా ప్రసిద్ధిగాంచిన అనంతగిరి కొండల్లో త్వరలోనే ఆయూష్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుంది. ఆ మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెత… Read More
11వేల హాట్స్పాట్ కేంద్రాలు, 15జీబీ డాటా ఫ్రీ...! అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల వరాలు..రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కోక్కటిగా అమలు పరుస్తున్నాడు. ఇప… Read More
కాంగ్రెస్ నేతలపై వీహెచ్ కస్సుబుస్సు.. పార్టీ మారతానని సంకేతాలుహైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఫైరయ్యారు సీనియర్ నేత వీ హనుమంతరావు. వారి వైఖరి వల్లే పార్టీ ఈ పరిస్థితికి చేరిందని విమర్శించారు. పార్టీలో … Read More
రేవంత్ రెడ్డి గరం.. గరం..! ఫోన్లు కూడా లిఫ్ట్ చెయ్యరా అంటూ జీహెచ్ఎంసీ అధికారలకు క్లాస్!!హైదరాబాద్ : మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరేంటని ప్రశ్నించారు. అధికారులు కాస్తా ప్రొటో… Read More
0 comments:
Post a Comment