Thursday, February 21, 2019

ఆ మూడు స్థానాల్లో నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేం..! అన‌ర్హ‌త ఎమ్మెల్సీల అంశంలో కోర్టుకు స్ప‌ష్టం చేసిన ఈసీ..!

హైదరాబాద్‌: అన‌ర్హ‌త వేటు ప‌డిన ముగ్గురు ఎమ్మెల్సీల ప‌ట్ల ఎన్నిక‌ల సంఘం ఆచి తూచి అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదికార గులాబీ పార్టీలో వేటు ప‌డిన ముగ్గురు ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటీఫికేష‌న్ విడుద‌ల చేయ‌లేక పోతున్న‌ట్టు కోర్టుకు స్ప‌ష్టం చేసింది ఎన్నిక‌ల సంఘం. ముగ్గురు ఎమ్మెల్సీల‌కు సంబందించి కేసు కోర్టులో విచిర‌ణ‌లో ఉన్నందున, విచార‌ణ పూర్త‌యిన నేప‌థ్య‌లోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1bowe

Related Posts:

0 comments:

Post a Comment