హైదరాబాద్ : భారతరత్నాలకు అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ ఏడాది భారత రత్న అవార్డులను ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సరసత్వి శిశుమందిర్ వ్యవస్థాపకుడు నానాజీ దేశ్ముఖ్, సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికాకు ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో వీరికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MMBN0f
Thursday, August 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment