వికారాబాద్ : తెలంగాణ ఊటీగా ప్రసిద్ధిగాంచిన అనంతగిరి కొండల్లో త్వరలోనే ఆయూష్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుంది. ఆ మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఆయూష్ రాష్ట్ర కమిషనర్ అలుగు వర్షిణి వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలో పర్యటించారు. టీబీ ఆసుపత్రితో పాటు వార్డులను, ఇతర భవనాలను పరిశీలించారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ONcVIr
Thursday, August 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment