Thursday, August 8, 2019

కాంగ్రెస్ నేతలపై వీహెచ్ కస్సుబుస్సు.. పార్టీ మారతానని సంకేతాలు

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఫైరయ్యారు సీనియర్ నేత వీ హనుమంతరావు. వారి వైఖరి వల్లే పార్టీ ఈ పరిస్థితికి చేరిందని విమర్శించారు. పార్టీలో తనకు క్రమంగా ప్రాధాన్యం తగ్గుతుందని వివరించారు. రాజీవ్ గాంధీ జయంతి తర్వాత తన భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని .. పార్టీ మార్పుపై మనసులోని మాటను బయటపెట్టారు. టీ పీసీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MRfUwH

Related Posts:

0 comments:

Post a Comment